G20 సమావేశాల అనంతరం మార్కెట్ బలంగా దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలో దేశీయ ఇండెక్స్ NSE నిఫ్టీ 50 నేటి ట్రేడింగ్ సెషన్లో అపూర్వమైన 20,000 పాయింట్ల మార్క్కు ఎగబాకింది.