పాకిస్థాన్ లోని కరాచీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఏడుగంటల సమయంలో ఓ షాపింగ్ మాల్ చెలరేగిన మంటలు 11 ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ప్రమాదంపై సింధ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మక్బూల్ బకర్ విచారం వ్యక్తం చేశారు.
కరాచీలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ బాంబర్ కు లోకం తెలియని ఇద్దరు పసిపిల్లలున్నారు. ఆమె మాస్టర్స్ డిగ్రీ చేసిందని సమాచారం.
కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనకు ఓ మహిళా ఉగ్రవాది కారణమని పోలీసులు తేల్చారు. ఆమె తనను పేల్చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.