ISRO: వందల సంవత్సరాల పోరాటంతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది (2022)లో రెండు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలను చేపట్టబోతున్నదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చీఫ్ ఎస్.సోమనాథ్ అన్నారు. Asianet News కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.