ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి
అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో మరో కొత్త యుద్ధానికి తెర తీసినట్లైంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్పై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ సడెన్ ఎయిర్స్ట్రైక్స్ కు దిగింది... దీంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడులపై అమెరికా కూడా స్పందించింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీ గురువారం నాడు భారత్కు వచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 20వ ఇండియా-ఇరాన్ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి ఆయన అధ్యక్షత వహించారు.
అమెరికా-ఇరాన్ అణు ఒప్పందానికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయి. రోమ్ వేదికగా జరుగుతోన్న ఈ చర్చల్లో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Iran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రేసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తర్వాత ఇరాన్ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలుసుకోండి...