భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభమైంది.
భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా... మూడో రోజు కూడా వరుణుడి రాక ప్లేయర్లను ఇబ్బంది పెట్టింది...
ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో తొలి రోజు భారత జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 21 పరుగులు చేసింది...
టీమిండియా పర్యటనలో ఒక్క టెస్టు కూడా గెలవడం కష్టమేననే అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, తొలి టెస్టు మొదటే రోజే అద్భుతమైన ఆటతీరు చూపించి, భారత జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది. తొలి రోజు 89.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్... ఆట ముగిసే సమయానికి 263 పరుగులు చేసి మంచి పటిష్ట స్థితిలో ఉంది. మొదటి రోజు ఆఖరి ఓవర్లో టీమిండియాకి మూడో వికెట్ దక్కడం విశేషం. రెండో రోజు ఎంత త్వరగా ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయగలిగితే, భారత జట్టుకి అంత మంచిదే. లేదంటే ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించి, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్...
వందో టెస్టు ఆడుతున్న జో రూట్...
అక్షర్ పటేల్కి గాయం... రాహుల్ చాహార్, షాబజ్ నదీమ్ జట్టులోకి...
కుల్దీప్ యాదవ్కి మరోసారి తప్పని నిరాశ...