ఇదంతా శైలేంద్ర కుట్రేనని.. ఇప్పుడు వచ్చి, కాలేజీ తనకు అప్పగించినట్లు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగితే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఒకరోజు మీ కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కానీ. అందులో మీరు లేరు. తర్వాత హాస్పిటల్ లో మీరు కాదని తెలిశాక.. ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. అని చెబుతుంది.
నువ్వు ఫాలో అవ్వు అని భద్రను శైలేంద్ర పంపుతాడు. వసుధార.. రిషిని కలుసుకుంటే.. ఇద్దరినీ చంపేయమని, లేకపోతే వసుధారను చంపేయమని ఖాళీ చేతులతో మాత్రం రావద్దు అని చెబుతాడు.
శైలేంద్ర వింటున్నాడని.. వసు ఏమీ మాట్లాడదు. తర్వాత... శైలేంద్రకు అర్థం కాకుండా ఉండాలని.. ఏదో ప్రమోషన్ కాల్ లాగా కవర్ చేస్తుంది. కానీ.. రిషి నుంచి కాల్ వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది.
ఈలోగా.. అనుపమ కనపడం లేదని.. వసుధార మహేంద్రను నిద్రలేపుతుంది. తాను ఇళ్లంతా వెతికానని, కనపడలేదని చెబుతుంది. మహేంద్ర కంగారుపడతాడు.
మీరు నాకు పునర్జన్మ ఇచ్చారని, మీరు మరోసారి నాకు ప్రాణం పోశారు అంటాడు. ఇంకా కొన్ని రోజులు పసరు మందు తీసుకుంటే వెంటనే కోలుకుంటావ్ అని వాళ్లు రిషికి ధైర్యం చెబుతారు.
తనకు కూడా అలానే అనిపిస్తోందని మనం ధరణి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని శైలేంద్ర అంటాడు.
జగతి విషయంలో, రిషి విషయంలో నీకు వీడి మీద ఎందుకు అనుమానం వచ్చింది? నిజంగా వీడే చేస్తే.. నేనే చంపేసేవాడిని, చెప్పు మహేంద్ర ఎందుకు అనుమానం వచ్చింది.?’ అని అడుగుతాడు.
చనిపోయిన వ్యక్తి దగ్గర రిషి ఫోన్ ఎందుకు ఉందో అర్థం కావడం లేదని, ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పంపానని మహేంద్ర చెబుతాడు. తాను ఇన్వెస్టిగేషన్ చేస్తానని ముకుల్ అంటాడు. ఆ వ్యక్తి ఫోటో కూడా చూస్తాడు.
తర్వాత కారు పంక్చర్ అయ్యిందని ఆ వ్యక్తి చూస్తాడు. తానే స్టెఫినీ మారుస్తానని మార్చేస్తాడు. అయితే, తమపై ఆ శైలేంద్రే ఎటాక్ చేయించాడని వసు..అనుపమతో అంటుంది.