‘గుంటూరు కారం’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaram త్వరలో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించబోతోంది. అయితే ఓటీటీలోకి ఎక్ట్స్రా సీన్లతో రాబోతుందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaram కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. ఈ చిత్రంతో మహేశ్ బాబు రీజినల్ ఫిల్మ్స్ లో సరికొత్త రికార్డను క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మొదటి రోజు కలెక్షన్లలో Guntur Kaaram Record క్రియేట్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఘాటు మసాలా లాంటి సినిమా గుంటూరు కారం. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(జనవరి 12) రిలీజ్ కాబోతోంది. ముందుగా గుంటూరు కారం మూవీ ప్రీమియర్స్ సందడి చేయగా.. ఆసినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే...?
దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం ప్రీమియర్స్ ముగిశాయి. టాక్ ఏంటో చూద్దాం...
మహేశ్ బాబు అభిమానులకు ‘గుంటూరు కారం’ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చింది. రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలోని ‘గుంటూరు కారం’ రిలీజ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
‘గుంటూరు కారం’ నుంచి సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ Kurchi Madatha Petti ఫుల్ వెర్షన్ వచ్చేసింది. లిరిక్స్ క్రేజీగా ఉన్నాయి. మహేశ్ బాబు Mahesh babu, శ్రీలీలా మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా ఉన్నాయి.
తాజాగా విడుదల చేసిన సాంగ్ తో ఇప్పుడంతా ‘గుంటూరు కారం’పైనే చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు సినిమాలో అలాంటి సాంగ్ ఏంటంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.