మైసూరులోని చాముండేశ్వరీ దేవతకూ గృహ లక్ష్మీ పథకాన్ని వర్తింపజేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చాముండేశ్వరీ ఆలయ బ్యాంకు ఖాతాలోకి ప్రతి నెలా రూ. 2,000 జమ చేయాలని మహిళా, శిశ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచనలు చేశారు.