దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదు కాగా, మరో పది రాష్ట్రాల్లోనూ పెరుగుదల కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూస్తున్న కరోనా కేసులు ప్రజలను కంగారుపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులు, విజయవాడ హాస్సిటల్ వైద్యురాలికి కరోనా సోకింది.
NB.1.8.1 వేరియంట్ చైనా, హాంకాంగ్లో కేసులు పెంచింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నా, తీవ్రత తక్కువగా ఉంది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తున్నట్టుగా పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది, భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
కరోనా కొలంబియా దగ్గర తన తొలి ఎకో-ఫ్రెండ్లీ ఐలాండ్ 'కరోనా ఐలాండ్' మొదలుపెట్టింది. బుకింగ్ వివరాలు, ధర, సౌకర్యాలు, ఇంకా ప్రపంచంలోనే తొలి ప్లాస్టిక్-ఫ్రీ బ్లూ సీల్ ఉన్న ఈ ఐలాండ్ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణలో కొత్తగా మరో 8 మంది కరోనా బారిన పడ్డారు. 1,333 మందికి గడిచిన 24 గంటల్లో టెస్టులు చేశారు. కాగా, మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న లేదా.. ఐసొలేషన్లో ఉన్నవారి సంఖ్య 59కు చేరింది.
కొత్త వేరియంట్తో కరోనా వైరస్ భయాలు మరోసారి ఆవహిస్తున్నాయి. కేరళ, గోవా, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా 752 కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజు కంటే ఇవి రెట్టింపునకు మించి ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, దేశంలోని మొత్తం కేసుల్లో 89 శాతం కేసులు ఈ రాష్ట్రంలోనే రిపోర్ట్ అయ్యాయని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. కానీ, పినరయి సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మండిపడ్డారు.
Corona: దేశంలో కరోనా మరోసారి వ్యాప్తి వేగవంతమవుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 29 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,329 కు పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,815 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల 68 మంది చనిపోయారు.