కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా.? అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. రెండు షిఫ్టులలో 16 రోజులు పరీక్షలు, 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని బ్యాగులో కుళ్లిన స్థితిలో యువతి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతురాలిని ఉత్తరాది యువతిగా భావిస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్లో కొల్లూర్ సమీపంలో 70 అంతస్తుల టవర్ నిర్మాణంలో ఉండగా, త్వరలో 100 అంతస్తుల మరో టవర్కు అనుమతులు ప్రాసెస్లో ఉన్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ మరింత పెరుగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితి మారింది. కాసుల కక్కుర్తి కోసం కొందరు ఎంతకైనా దిగజారుగుతున్నారు. తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన షాక్కి గురి చేస్తోంది.
ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్కు నోటీజులు జారీ చేయడంపై బుధవారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం తీసుకువచ్చిన ఈ ధరణి, భూభారతి మధ్య పోలిక, తేడాలేమిటో ఇక్కడ చూద్దాం.
ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన రెస్టారెంట్ కల్చర్ ప్రస్తుతం చిన్న నగరాలకు సైతం విస్తరించింది. అయితే రెస్టారెంట్స్కి వెళ్లిన వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మంచి నీరు ఒకటి.
తెలుగు రాష్ట్రాల్లో ఈవారం కూడా లాంగ్ వీకెండ్ రానుందా? బక్రీద్ పండక్కి రెండ్రోజులు కాదు మూడ్రోజులు సెలవులు వస్తాయా? తెలుగు ప్రజలు మరీముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెబుతాయా?
స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు బలమైన ఆర్థిక వ్యవస్థగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు.