తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడంలేదు.. మరో నాలుగైదు రోజులు చిరుజల్లులే ఉంటాయట. అంటే జూన్ లో ఇక హెవీ రెయిన్స్ లేనట్లే. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే…
Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.
మహాలక్ష్మి పథకంలో రూ.500 గ్యాస్ సబ్సిడీ మూడు నెలలుగా నిలిచిపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనిషి ఎంతలా దిగజారుతున్నాడో అర్థమవుతోంది. నైతిక విలువలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోకముందే తాజాగా తెలంగాణలోనూ చోటు చేసుకుంది.
రుతుపవనాల ఎంట్రీ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముందుగానే రుతుపవనాలు వచ్చినా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఇలాంటి తరుణంలో మారిన వాతావరణం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.
ఈ ఏడాది రోహిణి కార్తె ముందు కురిసిన వర్షాలతో అంతా ఖుషీ అయ్యారు. ఈసారి కాలం ముందుగా వచ్చిందని, వర్షాలు బాగా కురుస్తాయని ఆశించారు. అయితే పరిస్థితి దానికి భిన్నంగా మారింది.
ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నపుడే ఆ ఇళ్లు, ఆ కుటుంబం, ఆ సమాజం బాగుంటుంది. అలా ఉండాలంటే మహిళలపై వేధింపులు ఉండకూడదు. ఇలా మహిళలకు భారతదేశంలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా?
ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో కేవలం భద్రతకే పరిమితం కాకుండా వినూత్న సేవలను అందిస్తూ ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తోంది ఆర్టీసీ. . ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ప్రాజెక్ట్? దీనిపై వివాదమేంటి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.