తెలుగు రాాష్ట్రాల్లో ఇక వానలే వానలు కురుస్తాయట. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా పలు ప్రాంతాల్లో ఇవి కుండపోతగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏయే తేదీల్లో, ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది.
విద్యార్థుల బస్ పాస్తో మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ధరలు 20 శాతం పెంచినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో సుదీర్ఘ చర్చలు జరిపిన అదిష్టానం ఎట్టకేలకు టిపిసిసి కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎవరెవరికి పార్టీ పదవులు దక్కాయో తెలుసా?
తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ను విచారించిన కమిషన్ తాజాగా హరీష్ రావును విచారించింది.
హైదరాబాద్లో సొంతిళ్లు కొనుక్కోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా రూ. 60 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి. అయితే తక్కువ ధరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం ఒకటి లబిస్తోంది.
Harish Rao: కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణలో భాగంగా సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్న హరీష్ రావు భద్రతను ముమ్మరం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ విస్తరణ,బహిరంగ సభలపై రేవంత్ ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నారు.
Telangana weather alert: తెలంగాణలో జూన్ 11 వరకు వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు ఉంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్ల రానున్నాయి.దీంతో మద్యం,బీర్ల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కంటతడి పెట్టుకున్నారు.