నూతన రాష్ట్రాధ్యక్షుడి నియామయం తెలంగాణ బిజెపిలో కలకలం రేపింది. రాజాసింగ్ రాజీనామాతో బిజెపిలో అంతర్గత ముసలం బైటపడింది… మరి ఇది ఎక్కడివరకు వెళుతుందో?
దేశవ్యాప్తంగా త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం పటాన్ చెరు పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఈ కంపెనీలో ఏం తయారవుతుందో తెలుసా?
ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఖాయమైంది. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత రామచందర్ రావును నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ రామచందర్.? ఆయన నేపథ్యం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు అనర్హుల గుర్తింపు ప్రారంభించింది. మంచిర్యాలలో 1,216 కార్డుదారులు అర్హత కోల్పోయారు.
హైదరాబాద్ నగరానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకోసం వచ్చే పేదలకు జిహెచ్ఎంసి సాయం అందిస్తోంది. నగరంలో ఉచితంగానే వసతి కల్పించడమే కాదు మంచి అహారం అందిస్తోంది.. ఈ సాయం కోసం ఏం చేయాలంటే…
వైద్య విద్యార్థులకు స్టైఫండ్ 15% పెంపు, 16 వేల ఉద్యోగాల సర్వీసు ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పై కూడా ప్రభుత్వం స్పందించింది.
జూన్ లో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో ఏం చేస్తాయోనని తెలుగు ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల చివరిరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ వెల్లడించింది.
Turmeric Board : నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇది పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.