తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను గందరగోళపర్చేందుకు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని బుధవారం నాడు ఉదయం తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను గందరగోళపర్చేందుకు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని బుధవారం నాడు ఉదయం తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

గోబెల్స్ సోదరుడు చంద్రబాబునాయుడు తమ తొత్తులతో కొన్ని మీడియా సంస్థలతో తప్పుడు ప్రచారాన్ని చేసే అవకాశం ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఎవరూ కూడ నమ్మవద్దని ఆయన కోరారు.లగడపాటి రాజగోపాల్ సర్వేను మార్చుతున్నారని ఆయన ఆరోపించారు.
సంబంధిత వార్తలు
Scroll to load tweet…
లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...
లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్
