Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టివేత, 12 మంది అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

12 gold smaglars arrest in telugu states
Author
Hyderabad, First Published Feb 2, 2020, 6:10 PM IST

తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల్లో మొత్తం 30 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 13 కోట్ల రూపాయాలు, ఈ సందర్భంగా బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌కి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ తెలిపింది. 

Also Read:

ఆ విషయంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌దీ ఒకే బాట, కానీ.... తెలంగాణలో ఇలా..

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

Follow Us:
Download App:
  • android
  • ios