Asianet News TeluguAsianet News Telugu

K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్  గురువారంనాడు తన భార్యతో కలిసి  వచ్చి  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

 Telangana Minister  Kalvakuntla Taraka Rama Rao cast his Vote in hyderabad lns
Author
First Published Nov 30, 2023, 10:52 AM IST


హైదరాబాద్:  హైద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు  గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  భార్యతో కలిసి వచ్చి హైద్రాబాద్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో  కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత గురువారంనాడు  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీడియాతో మాట్లాడారు.ఓటు హక్కును వినియోగించుకుని  ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలినాగార్జున సాగర్ వివాదంపై  తాను ఇప్పుడే స్పందించబోనన్నారు.   ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios