Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

Lok Sabha Elections: BJP announced in-charges in Telangana - bsb
Author
First Published Jan 8, 2024, 1:28 PM IST

హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బిజెపి ఫోకస్ పెట్టింది.  తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో వీలైనన్ని స్థానాలు కైవసం చేసుకోవడం కోసం వ్యూహరచన చేస్తోంది.దీనికిగాను నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు.. తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

వారి వివరాలు ఇవే..

నెం. లోక్ సభ స్థానం ఇంఛార్జ్
1  హైదరాబాద్ రాజాసింగ్
2  సికింద్రాబాద్ కె లక్ష్మణ్
3 నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
4 చేవెళ్ల ఏవీఎన్ రెడ్డి
5 నల్లగొండ చింతల రామచంద్రారెడ్డి
6 భువనగిరి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్
7 జహీరాబాద్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి
8 మెదక్ పాల్వాయి హరీష్ బాబు

 

Follow Us:
Download App:
  • android
  • ios