Telugu news live updates: Joint pains: ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే.. కీళ్ల నొప్పులు మాయం..!
May 12 2025, 06:38 AM ISTభారత్, పాకిస్థాన్ ల మధ్య పరిస్థితులు క్రమంగా శాంతిస్తున్నాయి. కాల్పుల విరమణ అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ పాత పరిస్థితుతుల ఏర్పడుతున్నాయి. కశ్మీర్ లో పరిస్థితులు కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..