విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరందాటిన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhra Pradesh Sep 28, 2021, 10:54 AM IST
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Telangana Sep 28, 2021, 9:44 AM IST
గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఇవాళ(మంగళవారం) కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Sep 28, 2021, 9:39 AM IST
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ (KCR) సీఎస్ సహా ఉన్నతాధికారులతో తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.
Telangana Sep 27, 2021, 9:18 PM IST
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhra Pradesh Sep 27, 2021, 6:52 PM IST
పాతబస్తీలోని ప్రధాన రోడ్లపై నడుము లోతు నీళ్లు చేరుకొన్నాయి. దీంతో తమ గమ్యస్థానాలు చేరుకొనేందుకు ప్రయాణీకులు బస్సు టాప్ నిలబడి ప్రయాణం చేస్తున్నారు.
Telangana Sep 27, 2021, 5:47 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
Andhra Pradesh Sep 27, 2021, 5:01 PM IST
గులాబ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తోచిన సాయం చేయాలని టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు.
Andhra Pradesh Sep 27, 2021, 4:45 PM IST
గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం వద్ద వరదనీటి ప్రవాహం జలపాతాన్ని తలపిస్తోంది.
Andhra Pradesh Sep 27, 2021, 2:37 PM IST
ఈ నెల 24వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయమై కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
Telangana Sep 27, 2021, 2:28 PM IST
గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు.
Andhra Pradesh Sep 27, 2021, 2:10 PM IST
గులాబ్ తుఫాను కారణంగా విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కొండచరియలు విరిగి ఇంటిపైపడి ఓ మహిళ దుర్మరణం చెందింది.
Andhra Pradesh Sep 27, 2021, 1:17 PM IST
గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరో 48గంటలపాటు ఇవి కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Sep 27, 2021, 12:29 PM IST
గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదాలు సంబవిస్తున్నాయి. వరదనీటి ఉద్రుతికి వంతెనలు కూలిపోవడం, ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం జరుగుతోంది.
Andhra Pradesh Sep 27, 2021, 11:37 AM IST
విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో విషాదం చోటుచేసుకుంది ఇంటిపై కొండచరియలు విరిగి పడటంతో ఓ మహిళ మృతి చెందింది. పెందుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్ నాయుడు తోట ప్రాంతాలు నీటమునిగాయి.
Andhra Pradesh Sep 27, 2021, 10:30 AM IST