నిన్న జూన్ 8 న  73,797 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం  కలిగినది.  45,295 మందిభక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

తిరుమల సమాచారం

* ఈరొజు శుక్రవారం 
09.06.2017
ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శనం
కంపార్టమెంట్ లనీ
నిండినది భక్తులు
వెలుపల వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 15
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులతో కంపార్టమెంట్
లన్నీ నిండినది వెలుపల
భక్తులు వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 12 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 8 న
73,797 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 45,295 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు