ఎస్సీ రిజర్వేషన్ల  వర్గీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్సు మార్చాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ రోజు గుడివాడలో వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్సు మార్చాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ రోజు గుడివాడలో వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు.