నిన్న జూన్ 12 న ఏడు కొండల వాడి వారి హుండీ  ఆదాయం ₹: 2.70కోట్లు. 41,972 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మొత్తం  90,347 మంది భక్తులకు స్వామివారి  దర్శనభాగ్యం  కలిగింది.

తిరుమల సమాచారం

* ఈరొజు మంగళవారం 
13.06.2017

* సర్వదర్శనం కోసం 7
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 5
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 7 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 12 న
90,347 మంది భక్తులకి
స్వామివారి దర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 41,972 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 2.70కోట్లు