సర్వదర్శనం కోసం 25 కంపార్టమెంట్స్ లలో భక్తులు ‌స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10  గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000,   శ్రీవారిమెట్టు-6000,   మంది భక్తులకి మాత్రమే  దివ్యదర్శనం.

తిరుమల సమాచారం

ఆదివారం ( 06.08.2017)

* సర్వదర్శనం కోసం 25
కంపార్టమెంట్స్ లలో భక్తులు
‌స్వామి దర్శనం కోసం వేచి
ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం
 ‌‌‌‌‌‌ అలిపిరి-14000,
శ్రీవారిమెట్టు-6000,
మంది భక్తులకి మాత్రమే
దివ్యదర్శనం.

* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.

* నిన్న ఆగష్టు 05 న
70,891 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 42,152 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.02కోట్లు.