* సర్వదర్శనం కోసం 28   కంపార్టమెంట్ లలో భక్తులు   వేచి ఉన్నారు.* సర్వదర్శనానికి 10   గంటల సమయం ‌‌‌‌  పడుతుంది. 

* తిరుమల సమాచారం-సోమవారం, ఉ. 5 గంటల సమయానికి

* సర్వదర్శనం కోసం 28
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 5 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూలై 09 న
86,177 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 37,650 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹:3.18కోట్లు