* సర్వదర్శనం కోసం 24 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.* నిన్న స్వామివారి హుండీ  ఆదాయం ₹: 2.90కోట్లు

***తిరుమల సమాచారం ***

* ఈ రొజు గురువారం 
22.06.2017

* సర్వదర్శనం కోసం 24
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 8
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 8 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 6 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 21 న
85,167 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 41,125 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 2.90కోట్లు