* సర్వదర్శనం కోసం 18  కంపార్టమెంట్ లలో భక్తులు   వేచి ఉన్నారు.* సర్వదర్శనానికి 10 గంటల సమయం ‌‌‌‌  పడుతుంది.

* శుక్రవారం
)30.06.2017=
ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శనం కోసం 18
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 11 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 8 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 29 న
77,891 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 33,562 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹3.21కోట్లు