నిన్న శ్రీవారి హుండి వసూలు మూడున్నర కోట్లు దాటింది
* సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.
* కాలినడక భక్తులు 8 కంపార్టమెంట్ లలో వేచి ఉన్నారు.
తిరుమల సమాచారం
* ఈరొజు శుక్రవారం
23.06.2017
* సర్వదర్శనం కోసం 22
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 8
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 8 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 6 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 22 న
82,128 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 39,711 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 3.53కోట్లు