సర్వదర్శనం కోసం 8   కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి  6   గంటల సమయం ‌‌‌‌  పడుతుంది. కాలినడక మార్గం ద్వారాతిరుమలకి చేరుకున్న  భక్తులు 6 కంపార్టమెంట్ లో వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 4 గంటల స‌మయం పడుతుంది. 

*ఈరోజు బుదవారం 14.06.2017
ఉ!! 5 గంటల సమయానికి తిరుమల సమాచారం.

* సర్వదర్శనం కోసం 8
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 6
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 6 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 13 న
86,813 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 36,031 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 2.92కోట్లు