సర్వదర్శననం కోసం 24 కంపార్ట్ మెంట్లలో భక్తులువేచివున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.

ఈ రోజు తిరుమల దర్శన సమాచారం

* సర్వదర్శననం కోసం 24
కంపార్ట్ మెంట్లలో
భక్తులువేచివున్నారు.

* సర్వదర్శనానికి 8
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 8 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 21 న 
99,487 మంది 
భక్తులకి స్వామివారి 
ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
* నిన్న 41,503 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి 
మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.47 కోట్లు.