తెలంగాణాలో ఒక రైతు పొలం దున్నుతుండగా ప్రాచీన జైన తీర్థంకర విగ్రహం బయల్పడింది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల నర్సింహులపల్లిలో   ఈ  విగ్రహం దొరికింది. ఆ గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అధికారులకు అప్పగించారు.

తెలంగాణాలో ఒక రైతు పొలం దున్నుతుండగా ప్రాచీన జైన తీర్థంకర విగ్రహం బయల్పడింది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల నర్సింహులపల్లిలో ఈ విగ్రహం బయల్పడింది. గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అధికారులకు అప్పగించారు.