విజయాడ- సత్యనారాయణ పురం శిశు విధ్యామందిర్ పాఠశాల సమీపంలో విషాదం జరిగింది.అక్కడ ఉన్న  చెట్టుకొమ్మ గాలికి  విరిగి చెట్టుకిందనుంచి వెళ్తున్న  శ్రీ హర్ష  అనే విద్యార్థి మీద పడింది. విద్యార్థి మృతి చెందాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయాడ- సత్యనారాయణ పురం శిశు విధ్యామందిర్ పాఠశాల సమీపంలో విషాదం జరిగింది.

అక్కడ ఉన్న చెట్టుకొమ్మ గాలికి విరిగిపడి చెట్టుకిందనుంచి వెళ్తున్న శ్రీ హర్ష అనే విద్యార్థి మీద పడింది.

దీనితో ఆయన మృతి చెందాడు.

హర్ష విజ్ఞాన్ విహార్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. 

వయసు 12 సంవత్సరాలు.

పాలప్యాకెట్ కొనేందుకు సైకిల్ పై దుకాణానికి వెళ్తుండగా ఈ చిత్రమయిన ప్రమాదం జరిగింది.

మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.....