సాంసంగ్ నుండి మరో నూతన ఫోన్ విడుదల
- 13 మెగా ఫిక్సల్ తో నూతన ఫోన్ విడుదల.
- నేటి నుండి ఆన్ లైన్ లో సేల్స్.
దక్షిణ కొరియా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ నుండి నూతన ఫోన్ విడుదల అయింది.
గెలాక్సీ జె సిరీస్లో నుండి ఈ ఫోన్ వచ్చింది. పేరు జె7 ఎన్ఎక్స్టీ. ఈ కొత్త ఫోన్ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా హైడెఫినేషన్ కెమెరాను అనుసందానించారు, దీని ధరను రూ.11,490గా నిర్ణయించారు.
జె 7 ప్రత్యేకతలు.
5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్
1.6 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ అంతర్గత స్టోరేజీ
13 ఎంపీ వెనక కెమెరా (విత్ ఎల్ఈడీ ఫ్లాష్)
5 ఎంపీ ముందు కెమెరా (విత్ ఎల్ఈడీ ఫ్లాష్)
3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
నేటి నుండి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఇ-కామర్స్ సైట్లలో లభిస్తాయని సాంసంగ్ తన బ్లాగ్ లో పెర్కొంది, జూలై 30 నుండి ఆప్ లైన్ స్టోర్లలో లభిస్తుందని తెలిపింది.