ఉప ఎన్నికల పోలింగ్ ముగింపునకు వస్తూ ఉండటంతో నంద్యాల ఎన్నికల ప్రచారం వోటుకు నోటు దశకు చేరుకుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఉప ఎన్నికల పోలింగ్ ముగింపునకు వస్తూ ఉండటంతో నంద్యాల ఎన్నికల ప్రచారం రెండో దశకు చేరుకుంది. రెండో దశ అంటే వోటుకు నోటు కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ లోని ఓటర్లకు ఈ సాయంకాలం వోటుకు నోటు ఇలా అందించారు. వోటు రు 2000 రూపాయలు చొప్పున అందించారని అందిన వారు చెబుతున్నారు. తాముఐదు వేలు అశించామని కూడా కొందరు అల్పాదాయ వర్గాల వారు చెబుతున్నరు. ఇంతకి ఈ వీడియో ఇలా పల పలలా డే కొత్త రెండు వేల నోట్లను పంచుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? టి. డి. పి నాయకుడు, రైతు నగర్ సర్పంచ్ కొండారెడ్డి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్
