Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో డెంగి హై అలర్ట్

కృష్ణా జిల్లాలోని బాపులపాడు,జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలను డెంగి మండలాలుగా ప్రకటించారు. ఈ మూడు మండలాలలో డెంగి హైఅలర్ట్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. దీనితో ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితి గమనిస్తున్నారు.

dengue high alert sounded in three mandals in Krishna district

కృష్ణాజిల్లాలోని బాపులపాడు,జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలను డెంగ్యూ మండలాలుగా ప్రకటించారు. ఈ మూడు మండలాలలో డెంగి హై అలర్ట్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.  దీనితో ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితి గమనిస్తున్నారు.

హైఎలర్ట్ ప్రకటిచడంతో ముమ్మర పారిశద్య  చర్యలు  చేపట్టారు. ఈ మూడు మండలాలలో అంతుపట్టని జ్వరాలతో  పెద్దసంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. అయితే, ఇక్కడ డెంగి వ్యాపించిందని,  చికిత్స నివారణ చర్యలు తీసుకుంటున్నామని,ప్రజలు   ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.

ప్రజలను ఆందోళనను గమనించి పరిస్థితిని అదుపు చేసేందుకే  ఈ మూడు మండలాలను డెంగ్యూ మండలాలుగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios