ఈ రోజు రు. 40000 లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన మచిలీపట్నం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్
ఈ రోజు మచిలీపట్నం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సి.హెచ్ రాంబాబు రు. 40000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
