ఏనుగు చేతిలో మావటి మృతి
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది...తిరుచ్చి జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం గ్రామంలోని మారియమ్మన్ దేవాలయంలో రెచ్చిపోయిన ఓ ఏనుగు.. గజేంద్రన్ అనే మావటిని తొక్కి చంపేసింది. ఏనుగు దాడిలో మావటి గజేంద్రన్ అక్కడికక్కడే మరణించాడు.

