73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధివద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అక్కడ నుంచి ఎర్రకోట వద్దకు బయలు దేరారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించిన మోదీ అనంతరం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధివద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అక్కడ నుంచి ఎర్రకోట వద్దకు బయలు దేరారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించిన మోదీ అనంతరం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
ఇకపోతే ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోసారి జాతీయ .జెండా ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ఉన్న రికార్డును మోదీ అధిగమించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 15, 2019, 7:29 AM IST