మిగ్ -29కె ట్రైనర్ జెట్ సముద్రంలో కూలింది. గురువారం ఉదయం ఈ సంగటన చోటు చేసుకుంది. జైట్ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మిగ్ -29కె ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారంనాడు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఓ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాలు అందాల్సి ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 27, 2020, 9:17 AM IST