కంచిలోని అత్తి వరదరాజస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు దర్శించుకొన్నారు.
కంచి: కంచిలో అత్తి వరద రాజస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం నాడు దర్శించుకొన్నారు.
ప్రత్యేక విమానంలో కేసీఆర్ రేణిగుంటకు చేరుకొన్నారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గంలో కంచికి చేరుకొన్నారు. సరిహద్దులో తమిళనాడు అధికారులు కేసీఆర్ కు స్వాగతం పలికారు.
కంచిలో ప్రభుత్వ అతిథి గృహనికి కేసీఆర్ కుటుంబసభ్యులు చేరుకొన్నారు. అక్కడి నుండి నేరుగా అత్తి వరదరాజస్వామి ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకొన్నారు.కేసీఆర్ వెంట నగరి ఎమ్మెల్యే రోజా కూడ ఉన్నారు. కంచి నుండి తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఆయన తిరిగి హైద్రాబాద్ కు బయలుదేరనున్నారు
సంబంధిత వార్తలు
నగరిలో కేసీఆర్కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా
కేసీఆర్ కు రోజా ఘన స్వాగతం(వీడియో)
కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 12, 2019, 3:51 PM IST