ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - గుజరాత్ లో మోడీ పవర్
ఇండియా టుడే గుజరాత్ సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 26 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే గుజరాత్ సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 26 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
గుజరాత్ - (26)
బీజేపీ - 25 - 26
కాంగ్రెస్ - 0-1
దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.