అహ్మదాబాద్లో అగ్ని ప్రమాదం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. భారీగా మంటు ఎగిసిపడుతున్నాయి. పలువురు ఈ మంటల్లో చిక్కుకొన్నారు.
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. భారీగా మంటు ఎగిసిపడుతున్నాయి. పలువురు ఈ మంటల్లో చిక్కుకొన్నారు.
అసలు అగ్ని ప్రమాదం వాటిల్లడానికి కారణాలు తెలియాల్సి ఉంది.ఓ అపార్ట్మెంట్ ఐదు, ారో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ రెండు ఫ్లోర్లలో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు.