శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం ఉదయం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.