Asianet News TeluguAsianet News Telugu

పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. ఇద్దరు పాక్ రేంజర్లను హతమార్చిన భారత సైన్యం

పాక్ సేనలు మళ్లీ రెచ్చిపోయాయి.. భారత సైన్యం టార్గెట్‌గా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని సుందర్భానీ, తంగేధర్-కేరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. 

ceasefire violation by pakistan in jammu and kashmir
Author
Jammu and Kashmir, First Published Jul 31, 2019, 12:59 PM IST

పుల్వామా ఘటన తర్వాత మౌనం పాటించిన పాక్ సేనలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత సైన్యం టార్గెట్‌గా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని సుందర్భానీ, తంగేధర్-కేరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.

ఈ కాల్పులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో ఓ భారత జవాను మరణించగా.. ఇద్దరు పాక్ రేంజర్లను భారత సైన్యం మట్టుబెట్టినట్లుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios