MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు.  తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది. 

2 Min read
Arun Kumar P
Published : Feb 19 2019, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తమిళనాడు రాజకీయాలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు సమావేశమై సీట్లను సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది.

తమిళనాడు రాజకీయాలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు సమావేశమై సీట్లను సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది.

తమిళనాడు రాజకీయాలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు సమావేశమై సీట్లను సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది.
24
గత రెండు వారాలుగా అన్నాడీఎంకే నేతలతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయర మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాబీఎంకే కీలక నేత పళని స్వామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు పొత్తుల విషయంలో స్పష్టతకు వచ్చాయి. రాజధాని చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం అన్నాడీఎంకే నాయకులతో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా మారినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దుతుగా వుంటుందన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ ప్రకటించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పళని స్వామి, పన్నీరు సెల్వం నాయకత్వంలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ తెలిపారు. అలాగే కేంద్రంలో మోదీ నాయకత్వంలో అన్నాడీఎంకే, బిజెపిలు కలిసి పనిచేస్తాయని పీయుష్ గోయల్ వెల్లడించారు.

గత రెండు వారాలుగా అన్నాడీఎంకే నేతలతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయర మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాబీఎంకే కీలక నేత పళని స్వామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు పొత్తుల విషయంలో స్పష్టతకు వచ్చాయి. రాజధాని చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం అన్నాడీఎంకే నాయకులతో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా మారినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దుతుగా వుంటుందన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ ప్రకటించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పళని స్వామి, పన్నీరు సెల్వం నాయకత్వంలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ తెలిపారు. అలాగే కేంద్రంలో మోదీ నాయకత్వంలో అన్నాడీఎంకే, బిజెపిలు కలిసి పనిచేస్తాయని పీయుష్ గోయల్ వెల్లడించారు.

గత రెండు వారాలుగా అన్నాడీఎంకే నేతలతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయర మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాబీఎంకే కీలక నేత పళని స్వామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు పొత్తుల విషయంలో స్పష్టతకు వచ్చాయి. రాజధాని చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం అన్నాడీఎంకే నాయకులతో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా మారినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దుతుగా వుంటుందన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ ప్రకటించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పళని స్వామి, పన్నీరు సెల్వం నాయకత్వంలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయని గోయల్ తెలిపారు. అలాగే కేంద్రంలో మోదీ నాయకత్వంలో అన్నాడీఎంకే, బిజెపిలు కలిసి పనిచేస్తాయని పీయుష్ గోయల్ వెల్లడించారు.
34
ఈ పొత్తుపై ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు పళని స్వామి మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి 5 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. మిగతా చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దతిస్తుందన్నారు. ఇలా తమిళ నాడుతో పాటు పాండిచ్చెరిలో కూడా కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ పొత్తుపై ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు పళని స్వామి మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి 5 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. మిగతా చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దతిస్తుందన్నారు. ఇలా తమిళ నాడుతో పాటు పాండిచ్చెరిలో కూడా కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ పొత్తుపై ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు పళని స్వామి మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి 5 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. మిగతా చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దతిస్తుందన్నారు. ఇలా తమిళ నాడుతో పాటు పాండిచ్చెరిలో కూడా కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
44
డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ...లోక్ సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే, బిజెపి ల మధ్య కుదిరిన పొత్తు చారిత్రాత్మకమైందన్నారు. ఈ కలయికతో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ...లోక్ సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే, బిజెపి ల మధ్య కుదిరిన పొత్తు చారిత్రాత్మకమైందన్నారు. ఈ కలయికతో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ...లోక్ సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే, బిజెపి ల మధ్య కుదిరిన పొత్తు చారిత్రాత్మకమైందన్నారు. ఈ కలయికతో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Recommended image2
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
Recommended image3
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved