సెమీకండక్టర్ నేషన్‌గా సెమికాన్_ఇండియాగా దేశం వృద్ధి చెందడం భారతదేశ రోడ్‌మ్యాప్‌లో అతి పెద్ద మైలురాళ్లని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

సెమీకండక్టర్ నేషన్‌గా దేశం వృద్ధి చెందుతోందని.. భారతదేశ రోడ్‌మ్యాప్‌లో ఇది అతి పెద్ద మైలురాయి అని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

గ్లోబల్ మెమరీ అండ్ స్టోరేజ్ చిప్‌మేకర్ మైక్రాన్ టెక్ మల్టీ మిలియన్ యూఎస్ డీ ప్యాకేజీ ఫెసిలిటీ, గ్లోబల్ సెమీకండక్టర్ ఈక్యూపీటీ లీడర్స్ వంటి అప్లైడ్ మెటీరియల్స్ కొత్త సెమీకండక్టర్ సెంటర్ ఫర్ వాణిజ్యీకరణ, ఆవిష్కరణ, లామ్ రీసెర్చ్ శిక్షణా కార్యక్రమం భారతదేశంలో వరుసగా 60,000 మంది వరకు హైటెక్ ఇంజనీర్లకు ప్రధాన పెట్టుబడులు పెట్టనున్నాయి. 

" ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారతదేశం నిలయం": భారతీయ వైవిధ్యంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ సెమీకండక్టర్ విజన్ ప్రకటించిన తర్వాత గత 18 నెలల్లో భారతదేశ సెమికాన్ పర్యావరణ వ్యవస్థ అభివృది, నిర్మాణం కోసం రూ. 76,000 కోట్ల పెట్టుబడులతో చాలా పురోగతి సాధించింది.

సెమికాన్ఇండియా ఫ్యూచర్ డిజైన్ ప్రోగ్రామ్ కింద అనేక కొత్త స్టార్టప్‌లతో ఒక శక్తివంతమైన సెమికాన్ డిజైన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నెక్ట్స్ జనరేషనల్ డిజిటల్ ఇండియా 
- RISCV (DIRV) చిప్‌లు, సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక భారతీయ RISC-V ప్రోగ్రామ్

⁃ సెమికాన్ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ 85,000 వీఎల్ఎస్ఐ ఇంజనీర్లను గ్లోబల్ టాలెంట్‌గా రూపొందించడానికి ప్రారంభించబడింది.
- 2023 విద్యా సంవత్సరంలో గ్లోబల్ ఇండస్ట్రీ మేజర్‌ల భాగస్వామ్యంతో రూపొందించబడిన సెమీకండక్టర్ పాఠ్యాంశాలు 
- భారతదేశంలోని ప్రతి గ్లోబల్ సెమికాన్ మేజర్ ఆర్ అండ్ డీ కేంద్రాలు
⁃మైక్రాన్ ప్యాకేజింగ్ సౌకర్యం 
⁃సెమికాన్ఇండియా కాంప్లెక్స్ ఆధునికీకరణ, పరిశోధన ఫ్యాబ్, ఇండియా సెమికాన్ రీసెర్చ్ సెంటర్ ఖరారు చేయబడుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలలో భారతదేశం చాలా ముందుకు వెళ్లింది. భారతదేశం ఆర్థిక, సాంకేతిక శక్తిగా ఎదగడాన్ని ప్రపంచం గుర్తించింది. ఈ స్వల్ప వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ దార్శనికత, నాయకత్వం ఇంత వేగంతో అందించిన పురోగతి ఇది - గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ వాల్యూ, సప్లయ చైన్స్ కి భారతదేశం ఒక ముఖ్యమైన, విశ్వసనీయ భాగస్వామిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి మైలురాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి... అన్నాయి బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. 

Scroll to load tweet…