Asianet News TeluguAsianet News Telugu

కర్నాటకలో ఐటీ దాడులు: అభ్యర్థుల ఇళ్లే టార్గెట్, రాజకీయ దుమారం

కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 

it raids in karnataka
Author
Bangalore, First Published Apr 16, 2019, 9:08 AM IST

కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మంగళవారంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మాండ్య, హసన్‌లలో ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలకు నిర్వహిస్తోంది.

నేతల ఇళ్లే టార్గెట్‌గా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios