పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ ఉగ్రవాదులపై అటాక్ చేస్తే పాకిస్థాన్ మాత్రం సామాన్య జనాలపై విరుచుకుపడింది. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణకు అంగీకరించారు.ఈ నేపథ్యంలోనే చైనా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ దేశం అసలు బుద్ధిని బయట పెట్టింది.