అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న వైరం ప్రపంచందృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే వీరి మధ్య మళ్లీ స్నేహం చిగురించినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గోల్డ్ కార్డ్ను తీసుకొచ్చారు.
Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.
ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విభేదాల అనంతరం మారిన మస్క్ ధోరణి చర్చనీయాంశం అవుతుంది.
లాస్ ఏంజెలెస్లో వలసదారుల అరెస్టులపై ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. యాపిల్ స్టోర్తో పాటు పలు దుకాణాలు దోచేసిన దుండగులు.
ఇండియా, అమెరికాతో సహా చాలా దేశాల్లో చాట్జిపిటి సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ల మధ్య నెలకొన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ విద్యార్థి తో అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, చేతులకు సంకెళ్లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ రాయబార కార్యాలయం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
లాస్ ఏంజెలెస్ వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తతంగా మారింది.ట్రంప్ ఆర్మీ పంపిస్తూ కఠిన ఆదేశాలు జారీచేశారు. మస్క్ మద్దతుతో రాజకీయ దుమారం రేగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. లాస్ ఏంజెలెస్లో అక్రమ వలసదారులపై చేపట్టిన తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.