టెక్సాస్లో బస్సులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా హత్యకు గురయ్యారు. నిందితుడు మరో భారతీయుడే.
అమెరికా ను క్షిపణుల దాడుల నుంచి కాపాడేందుకు గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనే ప్రాజెక్టును ట్రంప్ ప్రారంభించారు.
లష్కర్-ఎ-తోయిబా (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా పాపం పండింది. అతడు ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ పాకిస్థాన్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకూ అతడికి ఏమయ్యిందో తెలుసా?
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి శాంతి చర్చలు విఫలమైతే అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందని US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తెలిపారు.
ట్రంప్, పుతిన్ చర్చల తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై ఆశలు చిగురించాయి. పుతిన్ మంచివాడని, పరిస్థితిలో మార్పు వచ్చిందని ట్రంప్ అన్నారు.
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ ఖలిస్తానీ ఉగ్రవాదులు శత్రుదేశానికి వంతపాడుతున్నారు. తాజాగా ఖలిస్తాని ఉగ్రవాది ఒకరు పాక్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.
బైడెన్ క్యాన్సర్ విషయాన్ని ఆలస్యం చేసినట్లు ట్రంప్ ఆరోపించారు. జిల్పై ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. రాజకీయంగా ఇది పెద్ద చర్చకు దారితీస్తోంది.
రెండున్నర గంటల పాటు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత, రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
ఆరు సంవత్సరాల క్రితం చైనా పాకిస్తాన్ లో మొదలు పెట్టిన మొహ్మండ్ డ్యామ్ నిర్మాణ పనులను ఇప్పుడు త్వరతిగతిన పూర్తి చేయాలని భావిస్తుంది.