MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో ఇదే! సోషల్ మీడియాలో చక్కర్లు..

ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో ఇదే! సోషల్ మీడియాలో చక్కర్లు..

తాజాగా దేశ ప్రధాని నరేంద్ర  మోదీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నరేంద్ర   మోడీ అండ్ భారతదేశపు టీనేజ్ ప్రాడిజీ ప్రజ్ఞానానంద ఒక పెద్ద చెస్  బోర్డుకు ఎదురుగా కూర్చొని ఉంటారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 19 2023, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Modi

Modi

 చెస్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన తర్వాత ప్రగ్నానందను కలిసిన నరేంద్ర మోదీ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడుతున్న, పతకాన్ని చూస్తున్న ఫోటోలను కూడా అందులో షేర్ చేసారు. 

'ప్రజ్ఞానానంద ఇంకా అతని కుటుంబంతో ఉన్న ఫోటో  'ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం' అనే క్యాప్షన్‌తో నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫోటో కింద వేలాది మంది ప్ర‌గ్నానంద‌ను అభినందిస్తూ, ప్ర‌ధాన‌మంత్రిని స‌పోర్ట్ చేసినందుకు ప్ర‌శంసిస్తూ కామెంట్స్ చేసారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

43 లక్షల మందికి పైగా ఈ ఫోటోని  లైక్ చేయగా  ఇటీవల నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యధికంగా లైక్ చేసిన ఫోటో కూడా  ఇదే. భారతదేశ చంద్రయాన్-3 విజయం తర్వాత, ప్రగ్నానందతో ఉన్న ఫోటో  'చంద్రునిపై భారతదేశ పాదముద్ర' పేరుతో మోడీ షేర్ చేసిన  వైరల్ ఫోటోని  అధిగమించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 42 లక్షల మందికి పైగా ఈ ఫోటో  లైక్ చేశారు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ గ్రాఫిక్స్‌కి కూడా 40 లక్షల లైక్స్ వచ్చాయి.
 

34

18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానానంద చెస్‌లో గొప్ప విజయాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు. ప్రగ్నానంద తన మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా అండ్  ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానో వంటి వారిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

ఫైనల్లో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు క్లాసిక్ రౌండ్లలో ప్రపంచ నంబర్ 1 కార్ల్ సన్ ను కట్టడి చేసిన ప్రజ్ఞానంద.. టైబ్రేకర్ లో ఓటమిని అంగీకరించాడు. దీని ద్వారా ప్రపంచకప్ చెస్ టోర్నీలో రజత పతకం సాధించిన ప్రజ్ఞానానంద.. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. 

44

2005లో నాకౌట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. 2000 అండ్  2002లో విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలుచుకున్నప్పుడు, టోర్నమెంట్‌లు 24 మంది ఆటగాళ్లతో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగాయి.

About the Author

AK
Ashok Kumar
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్‌ప్లస్, రెడ్‌మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు
Recommended image2
Samsung Galaxy Glasses: ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లు !
Recommended image3
Lock: ఈ తాళానికి తాళం చెవి ఉండ‌దు.. ఫింగ‌ర్ ప్రింట్‌తో ఓపెన్ అయ్యే స్మార్ట్ లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved