MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: పద్మినీ ఏకాదశి రోజు ఇలా చేయండి.. శ్రీమహావిష్ణువుని ఆశీస్సులు పొందండి?

Spiritual: పద్మినీ ఏకాదశి రోజు ఇలా చేయండి.. శ్రీమహావిష్ణువుని ఆశీస్సులు పొందండి?

 Spiritual: ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని అంటారు ఆ రోజు చాలా విశిష్టమైనది. అయితే ఈ ఈ సంవత్సరం ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దాని విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 25 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఆషాడ మాస శుక్ర పక్షాన వచ్చే ఏకాదశిని పద్మినీ ఏకాదశి అంటారు దీనిని పురుషోత్తమ ఏకాదశి అని సముద్ర ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకి మహా ప్రీతికరమైనది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఏడాది పొడుగునా పుణ్యం లభిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అయితే 2003లో ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 29న పద్మ ఏకాదశి వ్రతం పాటిస్తారు ఈరోజు ఉపవాసం చేయటం, దానధర్మాలు చేయడం వలన విశేషమైన పుణ్యము లభిస్తుంది.
 

36

మిగిలిన మాసాలతో పోలిస్తే ఈ ఉపవాసానికి చేసే పూజకి పదిరెట్లు ఫలితాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం ఆషాడమాస శుక్లపక్షానికి చెందిన పద్మినీ ఏకాదశి జూలై 28న రెండు గంటల 51 నిమిషాలకి ప్రారంభమవుతుంది.
 

46

మరుసటి రోజు జూలై 29న ఒంటిగంట ఐదు నిమిషాలకి ముగుస్తుంది. కాబట్టి పూజ జూలై 29  పొద్దున్న ఏడు గంటల 22 నిమిషాల నుంచి 94 నిమిషాల మధ్యలో పూజని ప్రారంభించవచ్చు. పద్మిని ఏకాదశి  వ్రత పారాయణం ఉదయం 5:40 నుంచి 8:24 నిమిషాల మధ్యలో ప్రారంభించవచ్చు.
 

56

ఇక పద్మినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తి శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఈ వ్రతాన్ని మించిన త్యాగము తపస్సు దానధర్మాలు లేవని పురాణాల్లో చెప్పబడింది. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తీర్థ స్నానం చేయాలి.
 

66

నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయండి కుంకుమ కలిపిన నీటితో విష్ణు కి అభిషేకం చేయండి. ఆ రోజంతా ఉపవాసం చేస్తూ భగవంతుని భజనలు మంత్రాలు చదువుతూ ఉండాలి. ఉపవాస దీక్ష ముగిసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్ష ముగించాలి ఇలా చేయడం వలన  మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved